Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు వచ్చి చేరింది. 2024గాను కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. చిరుతో పాటు ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయిక వైజయంతీ మాల బాలిని కూడా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్బంగా వైజయంతిమాల బాలి, చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖలు విషయానికొస్తే..
Balakrishna Responds on Controversy: అక్కినేని తొక్కినేని అంటూ తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన నేపధ్యంలో ఎట్టకేలకు బాలకృష్ణ స్పందించారు. ఆ వివరాలు
Nagarjuna Forest: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. 1,080 ఏకరాల్లో ఉన్న అడవిని దత్తత తీసుకొని.. చెట్లను సంరక్షించడం సహా కొత్త మొక్కలను నాటేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఆ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా నామకరణం చేసినట్లు నాగార్జున ట్వీట్ చేశారు.
ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.
ఒకే ఫోటోలో లెజెండ్స్ అందరూ కలిస్తే ఎలాగుంటుంది? నటుడు రానా, తన స్నేహితుడు అడివి శేష్తో అలాంటి ఫోటోనే ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా.. ఇప్పుడు అదే ఫోటో పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.