Konidela Brothers Chiranjeevi Nagababu Pawan Kalyan In Vishwambhara Shoot: చాలా రోజుల తర్వాత కొణిదెల అన్నదమ్ములు ఒక్కచోట కనిపించారు. మెగాబ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశాడు. ఎన్నికల్లో తన ఆశీర్వాదం కోరుతూ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి తన సోదరులు పవన్, నాగబాబు కోసం ప్రత్యేక వీలు చేసుకుని కలవడం విశేషం.
Chiranjeevi Supports To Pawan Kalyan In Vishwambhara Shoot: ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో పోరాడుతున్న తన సోదరుడికి చిరంజీవి ఆశీర్వదించి రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చి ఆర్థికంగా అండగా నిలిచారు. ఎన్నికల్లో జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని చిరంజీవి ఆశీర్వదించారు.
YS Sharmila Vs YS Jagan: బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడాని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
TDP Last Candidates List For Andhra Pradesh Polls 2024: ఏపీ ఎన్నికలకు టీడీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసింది. పొత్తులో భాగంగా తనకు దక్కిన 144, 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.
BJP Candidates List For AP Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ తాజాగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
బీజేపీ అధిష్టానం అనేక తర్జనభర్జనల అనంతరం ఏపీలో తమ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనున్న పలువురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి నేతలకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మిగతా నేతల వివరాలు ఇలా వున్నాయి.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయా లేక వేర్వేరుగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనే సందేహాలు సగటు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.