ఏపీలో బీజేపీ తరపున పలువురు ఎంపీ అభ్యర్థుల జాబితా

బీజేపీ అధిష్టానం అనేక తర్జనభర్జనల అనంతరం ఏపీలో తమ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనున్న పలువురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి నేతలకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మిగతా నేతల వివరాలు ఇలా వున్నాయి.

Last Updated : Mar 21, 2019, 08:14 PM IST
ఏపీలో బీజేపీ తరపున పలువురు ఎంపీ అభ్యర్థుల జాబితా

అమరావతి: బీజేపీ అధిష్టానం అనేక తర్జనభర్జనల అనంతరం ఏపీలో తమ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనున్న పలువురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి నేతలకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మిగతా నేతల వివరాలు ఇలా వున్నాయి.

విశాఖ - పురంధేశ్వరి 
విజయనగరం- సన్యాసిరాజు
నర్సాపురం-మాణిక్యాలరావు
గుంటూరు -జయప్రకాశ్
అనంతపురం - చిరంజీవి రెడ్డి
ఏలూరు- చిన్నం రామకోటయ్య
హిందూపురం -పార్థసారథి
నరసారావుపేట-కన్నా లక్ష్మీనారాయణ
నెల్లూరు- సురేశ్ రెడ్డి
తిరుపతి- శ్రీహరి రావు
నంద్యాల-ఆదినారాయణ
కర్నూలు-పీవీ విజయసారథి

Trending News