India vs England: మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..తుది జట్టు ఇదే..!

India vs England: ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. మూడో వన్డే కాసేపట్లో జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 17, 2022, 03:27 PM IST
  • రసవత్తరంగా వన్డే సిరీస్‌
  • కాసేపట్లో మూడో వన్డే
  • గెలిచిన జట్టుకే సిరీస్
India vs England: మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..తుది జట్టు ఇదే..!

India vs England: ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. నిర్ణయాత్మక మూడో వన్డే కాసేపట్లో జరగనుంది. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్..బౌలింగ్ ఎంచుకుంది. మూడో వన్డేలో గెలిచిన జట్టుకే సిరీస్‌ దక్కనుంది. తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో వన్డేలో వంద పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయఢంకా మోగించింది. దీంతో ఈమ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మూడో వన్డే గెలిచి సిరీస్‌ గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

భారత జట్టు: రోహిత్(కెప్టెన్), ధావన్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, హార్ధిక్ పాండ్యా, జడేజా, షమీ, సిరాజ్, చాహల్, ప్రసిద్ధ్

ఇంగ్లండ్ జట్టు: రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్(కెప్టెన్), లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, ఓవర్‌టోన్, డేవిడ్ విల్లీ, కార్స్, టోప్లే

 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం..రాగల మూడురోజులపాటు వర్ష సూచన..!

Also read:Monkeypox: ఆంధ్రప్రదేశ్‌లోకి మంకీ పాక్స్ ఎంట్రీ..అప్రమత్తమైన ప్రభుత్వం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News