One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
Fact Check: సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ న్యూ్ కూడా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా..కాదా అని అలోచించకుండానే షఏర్ చేసేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలు కూడా ఎడిట్ చేసి వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ వాయిస్ ఆడియోలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందో తెలుసుకుందాం.
Anil Ambani's companies: దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ అధినేత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ స్టాక్స్ మంచి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీలకు ఇప్పుడు లాభాల బాటలో పట్టాయి. . కొత్త ఆర్డర్లే కాదు, ఇప్పుడు అనిల్ అంబానీ కొత్త కంపెనీలను శరవేగంగా ప్రకటిస్తున్నారు.
Life Certificate: దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ ఇది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు మరింత వెసులుబాటు లభించింది. లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fairness Cream: తప్పుడు సూచనలు చేసినందుకు ఓ బహుళజాతి కంపెనీకి రూ. 15లక్షల జరిమానా పడింది. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్య్సూమరార్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ కంపెనీ ఈ జరిమానా విధించింది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటన చేసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కంపెనీపై చర్యలు తీసుకుంది.
Supreme Court: దేశంలో గత కొద్దికాలంగా మందిర్ మసీదు వివాదాలు పెరిగిపోయాయి. ట్రయల్ కోర్టుల ఆదేశాలతో సున్నితమైన సమస్యలు ఎదురౌతున్నాయి. వివాదం పెరిగి పెద్దదవుతోంది. అందుకే సుప్రీంకోర్టు ఈ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్గఢ్ లోని అబుజ్మద్లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
YCP India Alliance: దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారబోతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయి. కాంగ్రెస్ బద్ధ శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెంతకు చేరనుందా అంటే అవుననే సమాధానం విన్ఫిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధానాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google 2024Top Trending Serches for Overall:2024 కు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సగానికిపైగా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాయి. 2024లో మన దేశంలో ఐపీఎల్ క్రికెట్ టాప్ లో నిలుస్తే.. ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎన్నికల ఫలితాలు టాప్ ట్రెండ్ లో నిలిచాయి.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Delhi Politics Pushpa 2 War: ఇయర్ ఎండింగ్ లో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ బీ, సీ సెంటర్స్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులు ‘పుష్ప 2’ పోస్టర్స్ తో రచ్చ లేపుతూ అక్కడ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.