MP Government: మన దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో ముందు వరుసలో ఉంటాయి. ఈ కోవలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా ఏ దేశ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.
7th Pay Commission Salary DA Hike in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతుంటాయి. గత ఏడాది అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ పెంపు ఉంటుంది.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్. త్వరలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంశమిది. 5 డే వీక్ ఎప్పట్నించి ప్రారంభం కావచ్చో తెలుసుకుందాం.
Agriculture Loans For Farmers: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తోంది. ఇప్పటికే అమల చేస్తున్న పథకాలకు తోడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పంటల బీమా వంటి స్కీమ్స్ను మోదీ సర్కారు తీసుకువచ్చింది. తాజాగా అన్నదాతలకు మరో అదిరిపోయే గుడ్న్యూస్ వచ్చింది. ఇక నుంచి తాకట్టు లేకుండానే అధిక మొత్తంలో లోన్లు తీసుకునే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా..
Zakir Hussain Rare Photos: తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ సోమవారం ఉదయం మరణించారు. ఆయన 73 ఏళ్ల వయసులో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల ఆయన మృతి చెందారు. ఈ స్వరకర్తకు ఎక్స్ వేధికగా ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ అరుదైన చిత్రాలు చూద్దాం.
One Nation one Election: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
Amit Shah Tour: కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ హోం మినిష్టర్ మరో సాహసం చేయబోతున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో అమిత్ షా పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ పర్యటనలో భాగంగా ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా మహిళల ఎక్కౌంట్లో ప్రతి నెలా డబ్బులు పడనున్నాయి. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి అధికారికంగా ఈ పధకాన్ని లాంచ్ చేయనున్నాయి. ఏ రాష్ట్రంలో, ఎప్పట్నించనేది తెలుసుకుందాం.
Jamili Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.
Aadhaar Update Deadline Extended: ఆధార్ కార్డు కలిగిన వారికి బంపర్ గుడ్ న్యూస్. యూఐడీఏఐ మరోసారి ఉచితంగా ఆధార్ అప్డేడ్ చేసుకునే గడువును పెంచింది. పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేసుకోవాలని డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. నేటితో ఆ సమయం ముగియనుంది. అయితే తాజాగా మరోసారి గడువు పెంచింది యూఐడీఏఐ..
LK Advani Admitted Into Appollo Hospital: బీజేపీ అగ్ర నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యంపై బీజేపీ, ఎన్డీయే నాయకులు ఆందోళన చెందుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి.
Arnab Goswami Sensational Comments: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విషయంపై జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు..
Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.
Success Story: హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు మురళీకృష్ణ ప్రసాద్ దివి నేడు నగరంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్నారు. అయితే అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడావల్సి వచ్చింది. ఇంటర్ లో ఫెయిల్ అయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ చూద్దాం.
PF Money Withdrawal: ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులకు తప్పనిసరి పీఎఫ్ ఎక్కౌంట్. నెల నెలా ఇటు ఉద్యోగి అటు యజమాని నుంచి కొద్దిమొత్తం ఫీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఎప్పుడైనా అవసరం వస్తే పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్గా విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి ప్రక్రియ తెలుసుకుందాం.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Threatening mail to RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా రావడం ఈనెలలో రెండోసారి. గురువారం మధ్యాహ్నం ఇ మెయిల్ ద్వారా అగంతకులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అటు ఢిల్లీలోని పలు పాఠశాలలకు సైతం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. అంతకుముందు డిసెంబర్ 9న ఢిల్లీలోని కనీసం 44 పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్లు వచ్చాయి.
AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.