దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 10,488 కరోనా కేసులు, 313 మరణాలు

Covid Cases In India: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,488 కొత్త కేసులు నమోదవ్వగా.. 313 మంది కరోనా కారణంగా చనిపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 10:41 AM IST
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 10,488 కరోనా కేసులు, 313 మరణాలు

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,488 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​​ ధాటికి మరో 313 మంది మరణించారు. ఒక్కరోజే 12,329 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

వ్యాక్సిన్ పంపిణీ..

మరో పక్క దేశంలో కొవిడ్ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,25,970 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,16,50,55,210కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. తాజాగా 4,81,223 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,669 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,74,26,494కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 51,63,390కి పెరిగింది.  

Also Read: రాజస్థాన్​లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రత

Also Read: మైనర్ బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్... ప్రియుడి కళ్ల ముందే అఘాయిత్యం...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News