రైలులో పందిరి.. వివాహం చేసుకున్న జంట

భారతీయ రైల్వేలో మొదటిసారిగా ఓ జంట వివాహం చేసుకుంది.

Last Updated : Mar 1, 2018, 10:48 AM IST
రైలులో పందిరి.. వివాహం చేసుకున్న జంట

భారతీయ రైల్వేలో మొదటిసారిగా ఓ జంట వివాహం చేసుకుంది. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో వారిద్దరి వివాహం జరిగింది.  

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ శ్రీ రవి శంకర్ సమక్షంలో జోత్స్న,సచిన్ వివాహం చేసుకున్నారు. రవి శంకర్ పెళ్లి మంత్రాలను చదివి ఈ జంటను ఆశీర్వాదించారు. రైలు కోచ్ ను పూలతో అందంగా అలంకరించారు.

 

Trending News