YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడి దారుణ హత్య..!

YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్‌ ను గుర్తు తెలియని దుండులు దారుణంగా హత్య చేశారు. ఉదయం ఏడుగంటల సమయంలో హత్య జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 11:20 AM IST
  • ఏలూరు జిల్లాలో దారుణం
  • వైసీపీ నాయకుడిని హత్య చేసిన దుండగులు
  • పరామర్శించేందుకు వెళ్లిన తలారిపై గ్రామస్తులు దాడి
YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడి దారుణ హత్య..!

Trending News