Guntur stampede: ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న గుంటూరు తొక్కిసలాట ఘటన

Guntur stampede: ఏపీ రాజకీయాల్లో గుంటూరు తొక్కిసలాట ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 03:35 PM IST

Guntur stampede: గుంటూరు తొక్కిసలాట ఘటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వైసీఆర్సీపీ టీడీపీని టార్గెట్ చేసింది. టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.  

Video ThumbnailPlay icon

Trending News