Sahiti Infratec: హైదరాబాద్‌లో మరో 'రియల్' దందా..!

Sahiti Infratec: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో బాగోతం వెలుగులోకి వచ్చింది.

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 05:20 PM IST

Sahiti Infratec: హైదరాబాద్‌లోని సాహితి ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లాట్ల పేరిట తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు చెబుతున్నారు. అమీన్‌పూర్ వద్ద 23 ఎకరాల్లో వెంచర్‌ వేసి..ఇళ్లను నిర్మించడం లేదని వాపోయారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News