Hyderabad Rains: హైదరాబాదీలకు పొంచి ఉన్న ముప్పు!

Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు వరద ముప్పు పొంచివుంది. మూసీ పరవళ్ళు తొక్కుతోంది. హుస్సేన్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 

  • Zee Media Bureau
  • Jul 23, 2023, 02:44 PM IST

Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు వరద ముప్పు పొంచివుంది. మూసీ పరవళ్ళు తొక్కుతోంది. హుస్సేన్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీలోకి అధికారులు 5, 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో మూసీ కాలువలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News