nandyala politics: వేడెక్కిన నంద్యాల రాజకీయం..

nandyala politics: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా కడప సీబీఐ కార్యాలయం వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ క్యాంపు కార్యాలయం వద్ద ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ప్రత్యక్షమయ్యారు.

  • Zee Media Bureau
  • Feb 4, 2023, 05:03 PM IST

nandyala politics: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా కడప సీబీఐ కార్యాలయం వద్ద కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ క్యాంపు కార్యాలయం వద్ద ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. సీబీఐ క్యాంపు కార్యాలయం వద్ద 20 నిమిషాలు గడిపి  వెళ్లిపోయారు. కాగా సీబీఐ తనను విచారణకు పిలువలేదని కలవడానికి వచ్చానని  ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ ఆఫీసుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Video ThumbnailPlay icon

Trending News