Monkeys Water Tank: నీటి ట్యాంకులో కోతుల మృతి.. 'సాగర్‌'లో రాజకీయ రచ్చ

Monkeys Water Tank: నందికొండ మున్సిపాలిటీలో కోతులు మృతిచెందిన నీటి ట్యాంకర్‌ నుంచి అలాగే తాగునీళ్లు ప్రజలకు వదలడంపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగానితనంతో ఈ ఘటన జరిగిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీళ్లు కూడా ఇవ్వకుండా రేవంత్‌ రెడ్డి రాజకీయాలపై దృష్టి సారించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నీటి ట్యాంక్‌ను పరిశీలించారు.

  • Zee Media Bureau
  • Apr 4, 2024, 10:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News