Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. జగన్ కు ఎందుకు దగ్గరయ్యారు?

Chiranjeevi: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు రాజకీయాల్లో జనసేనే పార్టీనే కీలకంగా మారింది. కౌలు రైతు భరోసా పర్యటనలతో జనంలోకి వెళుతున్నారు పవర్ స్టార్. బీజేపీతో పొత్తు ఉన్నా ఒంటరిగానే రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సడెన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు.

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 03:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News