Chiranjeevi: కృష్ణంరాజు మరణం వెండితెరకు తీరనిలోటు: చిరంజీవి

Chiranjeevi: రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి తనకు, చిత్రపరిశ్రమకు, ఎంతోమంది అభిమానులకు తీరని లోటు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 11, 2022, 02:46 PM IST

Chiranjeevi on Krishnam Raju Death: టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. ఆయన మృతికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి అన్నారు. కృష్ణంరాజు గారితో తన అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని చిరంజీవి అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News