Godavari Flood: గోదావరి ఉగ్రదూరం.. కొవ్వూరు గోష్పాద క్షేత్రం జలమయం

Godavari Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉరకలేస్తుంది.గతంలో ఎప్పుడు లేనంతగా జూలైలోనే గోదారమ్మకు వరద పోటెత్తింది.మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీటమునిగాయి. ప్రతి ఏటా గోదావరి ఉధృతి నేపథ్యంలో గోష్పాద క్షేత్రం ముంపులోకి వెళుతుంది. ఆలయ కమిటీ ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.

  • Zee Media Bureau
  • Jul 13, 2022, 02:36 PM IST

Video ThumbnailPlay icon

Trending News