జేఎన్‌యూలో హింస.. క్యాంపస్‌లో అసలేం జరుగుతోంది ?

జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం.. విద్యార్థి సంఘాలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నిరసనలు. గూండాలు యూనివర్శిటీలోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టనట్టే వ్యవహరించారని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు. యూనివర్శిటీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దృశ్యాల ఆధారంగా విచారణ చేపడతామని స్పష్టంచేసిన పోలీసులు. జేఎన్‌యూలో దాడుల ఘటనపై విచారణ నిమిత్తం మూడు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు.

  • Zee Media Bureau
  • Jan 8, 2020, 04:07 PM IST

జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం.. విద్యార్థి సంఘాలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నిరసనలు. గూండాలు యూనివర్శిటీలోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టనట్టే వ్యవహరించారని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు. యూనివర్శిటీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దృశ్యాల ఆధారంగా విచారణ చేపడతామని స్పష్టంచేసిన పోలీసులు. జేఎన్‌యూలో దాడుల ఘటనపై విచారణ నిమిత్తం మూడు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు.

Video ThumbnailPlay icon

Trending News