Hyderabad Metro: రెండో రోజు కొనసాగుతున్న మెట్రో ఉద్యోగుల ధర్నా


Hyderabad Metro: రెండో రోజు కూడా రెడ్ లైన్ మెట్రో టికెటింగ్  సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. నాగోల్ వద్ద ఉన్న L& T మెట్రో రైల్ వద్ద నీరసనకు దిగారు...తమ కష్టంతో కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారని వాపోయారు. 50శాతం మాత్రమే వేతనాలు చెల్లెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:42 PM IST


Hyderabad Metro: రెండో రోజు కూడా రెడ్ లైన్ మెట్రో టికెటింగ్  సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. నాగోల్ వద్ద ఉన్న L& T మెట్రో రైల్ వద్ద నీరసనకు దిగారు...తమ కష్టంతో కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారని వాపోయారు. 50శాతం మాత్రమే వేతనాలు చెల్లెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..నాగోల్ ఆపరేషన్ కంట్రోల్ సిస్టం యూనిట్ వద్ద నిరసన కొనసాగిస్తూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ కేటరింగ్ సిబ్బందికి కల్పించే కనీస వసతులు కూడా టికెటింగ్ సిబ్బందికి కల్పించడం లేదంటున్న టికెటింగ్ సిబ్బంది మండిపడుతున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News