High tension: ప్రభుత్వాసుపత్రిలో కాపుసేన అధ్యక్షుడు.. పశ్చిమగోదావరి జిల్లాలో హైటెన్షన్‌..

West Godavari: కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ, కాపు సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 06:09 PM IST

West Godavari: కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాల్టి నుంచి నిరవధిక దీక్షకు సిద్ధమైన మాజీ ఎంపీ, కాపు సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీక్షను భగ్నం చేసేందుకు నిన్న సాయంత్రం ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అప్పటికే సిద్దం చేసిన అంబులెన్స్ లో జోగయ్యను ఏలూరు హాస్పిటల్ కు తరలించారు 

Video ThumbnailPlay icon

Trending News