Etala rajender: తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఈటెల ఫైర్

Etala rajender: కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బడా నాయకుల అవసరాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని ఆరోపించారు

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 12:56 PM IST

Etala rajender: తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజీపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడా నాయకుల అవసరాలు తీర్చేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. ధరణతో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాధి మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. 

Video ThumbnailPlay icon

Trending News