Komatireddy Rajgopal Reddy: మూడు సభలు.. ఆరు గొడవలు.. మునుగోడులో రచ్చరచ్చ

Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఏకంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై దాడి జరిగింది.

  • Zee Media Bureau
  • Oct 24, 2022, 03:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News