KCR Bus Yatra: ఎన్నికల యుద్ధానికి కేసీఆర్ సిద్ధం.. బస్సు యాత్రతో సై

KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్‌ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ విడుదల కానుంది.

  • Zee Media Bureau
  • Apr 8, 2024, 06:38 PM IST

Video ThumbnailPlay icon

Trending News