MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసుపై ఉత్కంఠ..

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది చర్చనీయాంశంగా మారింది. 

  • Zee Media Bureau
  • Aug 27, 2022, 08:13 PM IST

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది చర్చనీయాంశంగా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News