AAP: మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్..మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్..!

AAP: దేశంలో ఆప్‌ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో పవర్‌లో ఆ పార్టీ ఇతర రాష్ట్రాలపై కన్నేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 07:07 PM IST

AAP: మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగింది. మేయర్ పీఠాన్ని ఆప్ దక్కించుకుంది. సింగ్రౌలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా మేయర్ స్థానాన్ని ఆప్‌ దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి చంద్ర ప్రతాప్ విశ్వకర్మపై రాణి అగర్వాల్‌ 9 వేల 300 ఓట్ల మెజార్టీతో పొందారు. దీంతో స్థానికంగా బీజేపీకి షాక్‌ తగిలినట్లు అయ్యింది. మేయర్ పీఠం దక్కడంతో ఆప్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News