Bandi Sanjay-CM KCR: పెన్షన్లు, ఉద్యోగుల వేతనాలపై సీఎంకు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay:  రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 
 

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 05:06 PM IST

Bandi Sanjay letter to CM KCR: ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు, పెన్షన్ దారులకు పింఛన్లు ప్రతి నెల ఒకటో తేదీన చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారు జీవించే హక్కును కాలరాయడమేనని సంజయ్ పేర్కొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News