Bandi Sanjay: ఇదంతా టీఆర్‌ఎస్ డ్రామా అంటున్న బండి సంజయ్..

Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చక్కర్లు కొడుతున్న ఓ లేఖ  బీజేపీలో కలకలం రేపుతోంది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓటమి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారట.

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 06:20 PM IST

Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చక్కర్లు కొడుతున్న ఓ లేఖ  బీజేపీలో కలకలం రేపుతోంది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓటమి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారట. ఈ మేరకు లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండి సంజయ్ లెటర్ ప్యాడ్‌తో ఉన్న ఆ లేఖ ప్రకంపనలు రేపుతోంది. అక్టోబర్ 31న బండి సంజయ్ దాన్ని రాసినట్లు ఉంది.

Video ThumbnailPlay icon

Trending News