Bandi Sanjay: ఒక్కరైతు బంధు ఇచ్చి..మిగతా సబ్సిడీలు ఎత్తేశారు: బండి సంజయ్‌..

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ సభకు కుమారస్వామి, నితీష్‌ రాలేదు..ఇప్పుడొచ్చినవాళ్ళు కూడా తర్వాత రారని బండి సంజయ్‌ అన్నారు. వీరు లిక్కర్‌ పైసలు పంచుకునేందుకే వచ్చారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Jan 19, 2023, 06:10 PM IST

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ సభకు కుమారస్వామి, నితీష్‌ రాలేదు..ఇప్పుడొచ్చినవాళ్ళు కూడా తర్వాత రారని బండి సంజయ్‌ అన్నారు. వీరు లిక్కర్‌ పైసలు పంచుకునేందుకే వచ్చారని ఆరోపించారు. ఒక్కరైతు బంధు ఇచ్చి...మిగతా సబ్సిడీలు ఎత్తేశారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉందన్నారు సంజయ్‌. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి....అవెందుకు కట్టడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Video ThumbnailPlay icon

Trending News