Amaravati Farmers: నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర 2!

Amaravati Farmers Protest: Amaravati Farmers Maha Padayatra 2 to begin from today. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర 2 చేపట్టేందుకు అమరావతి రైతులు సిద్దమయ్యారు

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 04:56 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం నేటికి 1000 రోజులకు చేరింది. దీంతో నేటి నుంచి మహా పాదయాత్ర 2 ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్ర చేపట్టేందుకు వారు సిద్దమయ్యారు. 60 రోజుల పాటు 900 కిలో మీటర్లకు పైగా మహా పాదయాత్ర 2 సాగనుంది. 

Video ThumbnailPlay icon

Trending News