విషాదాన్ని నింపిన ఈత సరదా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నీళ్లల్లో ముగినిపోతున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మరో ఇద్దరు  మృతిచెందారు.

Last Updated : May 19, 2020, 01:24 PM IST
విషాదాన్ని నింపిన ఈత సరదా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి నీళ్లల్లో ముగినిపోతున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మరో ఇద్దరు  మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని బూర్గంపహడ్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు, ఆయన కుమారుడు తేజ్, మేనల్లుడు వినయ్ పోలం వద్దకు వెళ్లారు. నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR

తేజ్ స్నానం చేద్దామని రేపాక చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే కొడుకు తేజ్ చెరువులో మునిగిపోతున్నాడని గమనించిన అప్పారావు కాపాడేందుకు చెరువులో దిగాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వీరిద్దరూ మునిగిపోతుండటాన్ని గమనించి రక్షించేందుకు వినయ్ సైతం చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో తేజ్, అప్పారావుతో పాటు వినయ్ కూడా  మృతి చెందాడు. షర్ట్ లేకుండా మహేష్ బాబు.. ఫొటో వైరల్

పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ముగ్గురి  మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News