Morocco Earthquake Updates: ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోను భారీ భూకంపం విలవిల్లాడించింది. భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. మొరాకో భూకంపంలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Ys Jagan Review: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గోదావరి వరద పెరుగుతుండటంతో పాటు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Swapnalok Complex Fire Accident Death Toll: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గురువారం రాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఘటనలో చివరకు తీవ్ర విషాదమే మిగిలింది.
Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, SDRF, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు
Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు.అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు
Van falls into Ganga river near Patna: పాట్నా: బిహార్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నాకు సమీపంలోని దనపూర్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ పాంటూన్ బ్రిడ్జిపై నుండి గంగా నదిలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది.
Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్లకు సూచించారు.
వరద ప్రభావిత గోదావరి జిల్లాల్లో ( Flood effected Godavari districts ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితుల్ని సమీక్షించారు. ముంపు బాధిత ఇళ్లకు తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు.
పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్ సాయి వర్దన్ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది.
బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడిని ( Boy trapped in borewell ) సురక్షితంగా వెలికి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao ) తెలిపారు. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు (Rescue operations ) చేపడుతున్నామని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. హైదరాబాద్ నుండి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల బృందాలను ఘటన స్థలానికి పిలిపించామని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిన ఘటన ( Three-year-old boy fell into borewell ) మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడినట్టుగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న స్థానిక అధికార యంత్రాంగం ఆ బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ( Rescue operations ) ప్రారంభించింది.
భారీ అపార్ట్మెంట్కి ఒక వైపున నిర్మించి వున్న పార్కింగ్ లాట్ స్థలానికి సంబంధించిన ప్రహరి గోడ కూలిన ఘటనలో ఆ ప్రహరి గోడకు అవతలి వైపున నివాసం ఉంటున్న కూలీలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.