ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో క్రమక్రమంగా పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నేడు బీజేపి, జనసేన పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది.
/telugu/ap/pawan-kalyans-janasena-party-tie-up-with-bjp-in-andhra-pradesh-17879 Jan 16, 2020, 09:15 PM ISTఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
/telugu/ap/bjp-and-jana-sena-party-meeting-in-vijayawada-jsp-bjp-meeting-triggers-speculations-on-jsp-bjp-tie-up-17869 Jan 16, 2020, 10:19 AM ISTఢిల్లీకి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ వైసిపి ఎంపీ రఘురామ కృష్టంరాజు(YSRCP MP Raghurama Krishnam Raju) ఇంట్లో ఉన్నారని వస్తున్న వార్తలపై స్వయంగా సదరు వైసిపి ఎంపీనే స్పందించారు.
/telugu/ap/ysrcp-mp-raghurama-krishnam-raju-says-i-like-pawan-kalyan-though-i-am-in-ysrcp-17295 Nov 23, 2019, 05:28 PM IST