Gannavaram politics: ఎన్నికలు సమీపించే కొద్దీ ఎపీలో రాజకీయాలు మారుతున్నాయి. గన్నవర్ వైసీపీ నేత యార్లగడ్డ తెలుగుదేశం పంచన చేరారు. చంద్రబాబుని కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో గన్నవరంలో ఆసక్తికర పరిణామం ఎదురుకానుంది.
High Tension At Gannavaram: గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడికి పాల్పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.
CM Jagan Tour: రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. రేపు 2021 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.