AP: ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే చేసిన వాదనలు ఆసక్తికరంగా సాగాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు గిఫ్ట్ ఏంటో తెలుసా. రాష్ట్ర ప్రజలకు మరో సరికొత్త పథకం ఆ రోజు ప్రారంభం కాబోతుంది. సర్వే పూర్తయితే మీకూ ఆ పథకం వర్తిస్తుంది మరి..
Eluru mystery Disease: ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న ఏలూరు వింత వ్యాధి కారణాలపై అణ్వేషణ కొనసాగుతోంది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు రంగంలో దిగి పరిశీలన చేస్తున్నారు. కారణమేంటనేది ప్రాధమికంగా నిర్ధారణైంది. అదేంటంటే..
Eluru mysterious disease: రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గిస్తున్న ఏలూరు వింత వ్యాధి పరిశీలనకు డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. వింత వ్యాధి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు మరిన్ని బృందాలు రానున్నాయి.
AP: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ్టి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్పించనున్నారు.
AP High court: జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని ఏపీ హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విచారణ సందర్బంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది.
Farmer laws: వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె, భారత్ బంద్ పై బీజేపీ స్పందించింది. కొన్ని రాజకీయపార్టీలు స్వార్ధం కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారశైలిని పలువురు తప్పుబడుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారా...ఆయన మాటలు అవుననే అంటున్నాయి.
Bharat Bandh in AP: డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.
Eluru Incident: కలవరం కలిగిస్తున్న ఏలూరు విషజ్వర బాధితుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. హెలీకాప్టర్ ద్వారా ఏలూరు చేరుకున్న వైఎస్ జగన్...నేరుగా వింత జ్వర బాధితులు చికిత్స పొందుతున్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. బాధితుల పక్కనే కూర్చుని పరామర్శించారు.
AP: ఏపీలో పాల రాజకీయం మొదలైంది. అమూల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆరోపణలు చేస్తోంది. ఇతర డైరీల్ని నిరసనకు సిద్ధం చేస్తోంది. హెరిటేజ్ను దెబ్బ తీసేందుకేననేది టీడీపీ వర్గీయులు చెబుతున్న మాట.
AP: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయమై స్టేటస్ కోసం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ వాయిదా పడింది.
Foreign university: ఆంధ్రప్రదేశ్ త్వరలో అంతర్జాతీయ యూనివర్శిటీల హబ్గా మారనుంది. ఆస్ట్రేలియా, అమెరికా దేశాల యూనివర్శిటీలు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
Vijayawada Covid Centre Fire Accident : విజయవాడ స్వర్ణప్యాలేస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం సంఘటన ఇక ఓ కొలిక్కి రానుంది. కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణకు ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో..పోలీసులు రమేష్ ను అదుపులో తీసుకోనున్నారు.
కీలకమైన అంశాలపై ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకు ఆమోదం లభించింది. పలు ఇతర పధకాల్ని కూడా కేబినెట్ ఆమోదించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల్ని ప్రకటించి విస్మయపరిచారు. ఇప్పుడు అదే దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహమేంటి..
ఏపీలో కొత్త గా రెండు థర్మల్ విద్యుత్ ప్లాంట్లు సిద్దమౌతున్నాయి. 16 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో రానుంది. వేసవి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.