Attacks on Ram Temple: అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు కుట్ర

Terror Attacks on Ram Temple: ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్‌కి అందిన సమాచారం ప్రకారం అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 06:40 AM IST
Attacks on Ram Temple: అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు కుట్ర

Terror Attacks on Ram Temple: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడులకు టెర్రరిస్టులకు కుట్రపన్నుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందని ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్ తెలిపాయి. పాకిస్థాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై రాబోయే రోజుల్లో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నుతోందనేది ఇంటెలీజెన్స్ వర్గాలకు అందిన సమాచారం. రామమందిరంపై ఉగ్రదాడి సమాచారం నేపథ్యంలో ఇంటెలీజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. రామ మందిరం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్‌కి అందిన సమాచారం ప్రకారం జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల్లో నిఘాను మరింత ముమ్మరం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News