బ్రేకింగ్ న్యూస్: మోడీకి రబ్రీదేవి వార్నింగ్

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 22, 2017, 02:13 PM IST
బ్రేకింగ్ న్యూస్: మోడీకి రబ్రీదేవి వార్నింగ్

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీహార్లోని ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆమె ప్రధాన మంత్రి గొంతు కోసేందుకు, చేయి నరికేందుకు చాలా మంది బీహారీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ బీజీపీ ఏం చేస్తుందని సవాల్ విసిరారు. మోదీని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నవారి వేళ్లు నరుకుతాం అని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై రబ్రీ దేవీ స్పందించి.. ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

 

Trending News