Radhika merchant: మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్.?.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Mukesh ambani argument with radhika video: ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 15, 2024, 11:56 AM IST
  • లాల్ బగ్చా గణేష్ దగ్గర అనుకొని ఘటన.. ముఖేష్ ..
  • అనంత్ రాధిక మధ్య వాగ్వాదం..?
Radhika merchant: మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్.?.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Mukesh amabani argument with anant and Radhika video: ముఖేష్ అంబానీ కుటుంబం తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల వినాయక  ఉత్సవాల నేపథ్యంలో... ఈ కుటుంబం  ముంబైలోని ఆంటిలియాలోని తమ ఇంటిలో గణపయ్య ఉత్సవాలను ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి ప్రముఖులు.. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ, సారా అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, రితీష్ దేశ్‌ముఖ్ వంటి స్టార్ లు హజరయ్యారు. రాధిక మర్చంట్ ముఖేష్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో... అంబానీ ఫ్యామిలీ సైతం ఫుల్ జోష్ గా పండుగను జరుపుకున్నారు. అంతేకాకుండా.. గణపయ్య విసర్జన కార్యక్రమం కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించారు.

 

ఈ వేడుకలో... అనంత్, రాధికల తీన్మార్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్  గా నిలిచాయని చెప్పుకొవచ్చు. గణపయ్య నిమజ్జన వేడుక బారత్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. నీతా అంబానీ సైతం ఈ వేడుకల్లో ఫుల్ జోష్ తో పాల్గొన్నారు.ఈ క్రమంలో తాజగా, ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోకి ఫెమస్ లాల్ బగ్చా రాజా గణేష్ ను దర్శనం చేసుకొనేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్, రాధిక మర్చంట్ లతో కలిసి ముంబైలోకి లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ మరో కోడలు శ్లోకా మెహాతా కూడా ఉన్నారు.  ఇదిలా ఉండగా గణేష్ ను దర్శనంచేసుకున్నారు. అంబారీ ఫ్యామీలినీ చూసేందుకు అక్కడి వాళ్లు ఆసక్తి చూపించారు. అక్కడ పోలీసులు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.

 లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకున్నాక.. అంబానీ కుటుంబంబైటకు వచ్చింది. ఆసమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంత్ అంబానీ, రాధికలు ఆస్పత్రికి వెళ్తున్నామంటు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కన్పిస్తుంది. ఇంతలో ముఖేష్ అంబానీ తాను కూడా.. ఆస్పత్రికి వస్తానంటూ చెప్తాడు. కానీ అనంత్ ,రాధిక లు మాత్రం రావాల్సిన అవసరంలేదంటూ.. కూడా తండ్రితో చెప్తాడు.

Read more: Viral video: బాబోయ్.. ఇంట్లో 100 కు పైగా పాములు.. చివరకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వైరల్ గా మారిన వీడియో..

అక్కడ వారి ఫెస్ ఎక్స్ ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే మాత్రం.. ఏదో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మామ కోడలు గొడవ పడ్డట్లున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదేం రా నాయన పబ్లిక్ లో అంటూ వింతగా చూస్తున్నారు. ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News