Sridevi Chiranjeevi Song Out మైత్రీ మూవీస్ అప్డేట్లు ఇవ్వడంలో కాస్త ముందూ వెనక్కూ వెళ్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయంలోనూ అలానే చేసింది. నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు వాల్తేరు వీరయ్య నుంచి రెండో పాటను రిలీజ్ చేస్తామని మేకర్లు ప్రకటించారు. అయితే అంతా ఆ పాట కోసం సిద్దంగా ఉన్నారు.
కానీ తీరా మైత్రీ మెల్లిగా ఓ ట్వీట్ వేసింది. సాంకేతిక కారణాల వల్ల పాట ఆలస్యం అవుతుందని తప్పించుకుంది. దీంతో అభిమానులు మైత్రీ మీద మండి పడ్డారు. మొత్తానికి ఇప్పుడు ఈ పాటను విడుదలచేశారు. కాస్త ఆలస్యం అయినా కూడా పాట మాత్రం అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook