Drown in Krishna River: తోటవల్లూరులో విషాదం.. కార్తిక స్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు

Drown in Krishna River: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం చోటు చేసుకుంది. కార్తిక సోమవారం సందర్భంగా కృష్ణా నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 01:11 PM IST
Drown in Krishna River: తోటవల్లూరులో విషాదం.. కార్తిక స్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు

Drown in Krishna River: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద విషాదం నెలకొంది. కృష్ణా నదిలో కార్తిక స్నానాలకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తోట్లవల్లూరు గ్రామానికి చెందిన నరేంద్ర, నాగరాజు, పవన్​లు .. కార్తిక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా ప్రమదవశాత్తు ముగ్గరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Ap Government: మరింత బలోపేతం కానున్న ఫోరెన్సిక్ శాఖ

Also Read: AP Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News