COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1100 దాటిపోయింది.

Last Updated : Jul 28, 2020, 05:25 PM IST
COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

AP Corona Positive Cases |  జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా కేసులు (AP CoronaVirus Positive Cases) 1,10,297కు చేరుకున్నాయి. ఇందులో 2895 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు.  పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 52,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 56,527 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 58  మంది కోవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,148కి చేరింది. Ram Temple: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

Image Credit: twitter/@ArogyaAndhra
తాజాగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1367 మందికి కరోనా సోకింది. కర్నూలులో 1,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 220 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. 
సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
 

 

 

Trending News