PM Modi పిలుపు కోసం పాక్ సోదరి ఎదురుచూపులు

పవిత్ర రక్షా బంధన్ (Rakshabandahan)ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నుంచి రాఖీ అందింది. గత 25 ఏళ్లుగా పాక్ సోదరి ప్రధాని మోదీకి రక్షా బంధన్ కడుతున్నారు.

Last Updated : Jul 31, 2020, 09:09 AM IST
PM Modi పిలుపు కోసం పాక్ సోదరి ఎదురుచూపులు

పవిత్ర రక్షా బంధన్ (రాఖీ పండుగ)ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి పాకిస్తాన్ నుంచి రాఖీ అందింది. పాక్‌కు చెందిన కమర్ మోసిన్ షేక్ ఈ ఏడాది రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీని పోస్టు ద్వారా ప్రధాని మోదీకి పంపించారు. గత 25 ఏళ్లుగా పాక్ సోదరి ప్రధాని మోదీకి రక్షా బంధన్ కడుతున్నారు. Ram Temple: పూజారి సహా 15 మందికి కరోనా పాజిటివ్

ప్రధాని మోదీ పూర్తి ఆరోగ్యంతో, మరింత కాలం జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందితే తప్పకుండా వెళ్లి రాఖీ కడతానని జీ మీడియాతో అన్నారు. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని, కష్టపడి పనిచేస్తారని ప్రధాని మోదీని కమర్ మోసిన్ షేక్ కొనియాడారు. తనతో పాటు మరో ఇద్దరు పాక్ సోదరీమణులు భారత ప్రధాని మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నారని తెలిపారు. Corona Vaccine: రెండు వారాల్లో రష్యా కరోనా వ్యాక్సిన్!

.

 Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 
 
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్  

Trending News