Munugode by-election: 'తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉప ఎన్నిక'..

Munugodue by-election: సీఎం కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.  తెలంగాణలో మరో 100 పథకాలు పెట్టినా ప్రజలు కేసీఆర్ ను నమ్మారని ఆయన ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 01:56 PM IST

Munugode by-election 2022: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉపఎన్నిక రాబోతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎనిమిదేళ్లుగా ఫాంహౌస్ నుండి బయటకురాని కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక దెబ్బకు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంకా 100 స్కీములు పెట్టినా ప్రజలు కేసీఆర్ ను నమ్మారన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News