Srisailam Project: శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న వరద ఉధృతి

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టులోకి గంటగంటకూ వరద ఉధృతి కొనసాగుతోంది. 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇన్‌ఫ్లో 2లక్షల4వేల895 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 05:34 PM IST

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టులోకి గంటగంటకూ వరద ఉధృతి కొనసాగుతోంది. 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇన్‌ఫ్లో 2లక్షల4వేల895 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 2లక్షల 85వేల724 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు కాగా.. ప్రస్తుతం 884.60 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News