ఫైనల్ కు చేరిన శ్రీలంక

  • Zee Media Bureau
  • Sep 15, 2023, 05:44 PM IST

ఆసియా కప్ 2023లో భారత్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లు తలపడ్డాయి. పాక్ తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం సాధించి.. ఫైనల్ కు చేరింది. 
 

Video ThumbnailPlay icon

Trending News