Munugode bypoll 2022: మునుగోడు ఉపఎన్నికపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నికలపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నారని ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 02:59 PM IST

Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నారని ఆరోపించారు. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతుందన్నారు రేవంత్. 

Video ThumbnailPlay icon

Trending News