Manne Krishank: బీఆర్‌ఎస్‌ నాయకుడిపై పోలీసుల దాడి

Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.

  • Zee Media Bureau
  • Jul 9, 2024, 09:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News