Munugodu By Polls: మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయం: మంత్రి జగదీష్‌ రెడ్డి

Munugode Elections: Jagadish Reddy says TRS will win Munugodu By Polls. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయం అని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 04:40 PM IST

తెలంగాణ రాష్ట్రం మునుగోడు సీటుకు ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయం కావడంతో.. ఈ సీటును గెలుచుకోడంపై అధికారిక టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయం అని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డిని మళ్లీ బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News