TRS MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటికొచ్చిన ఆడియో

Moinabad Farm House Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రామచంద్ర బారతి అలియాస్ సతీష్ శర్మ మధ్య జరిగిన అడియో లీక్ బయటకు వచ్చింది. 

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 04:09 PM IST

Moinabad Farm House Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రామచంద్ర బారతి అలియాస్ సతీష్ శర్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. బీజేపీలోకి రావడానికి క్లియర్ చేస్తానని స్వామిజీ హామీ ఇచ్చారు. బీజేపీలో మెుదటి రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడిస్తానని చెప్పారు. ఈడీ, సీబీఐ దాడులు జరగడం తాను చూసుకుంటానని అన్నారు స్వామిజీ. 

Video ThumbnailPlay icon

Trending News