Sajjala Ramakrishna Reddy : కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసింది.. సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy సభలు, సమావేశాల మీద ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చిందో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసింది అని చెప్పుకొచ్చాడు.

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News