Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు. 

  • Zee Media Bureau
  • Jan 13, 2023, 10:50 PM IST

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు. 

Video ThumbnailPlay icon

Trending News